Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 (Champions Trophy 2025) ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు.. మిచెల్ శాంట్నర్ (Michell Santner) నేతృత్వంలోని న్యూజిలాండ్ టీమ్ను ఓడించి ట్రోఫీని సొంతం
రెండ్రోజుల క్రితం ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించిన యువ భారత జట్టు.. ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లోనూ సత్తా చాటింది. భారత్ ట్రోఫీ
Team of the Tournament: ఫైనల్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో భారత, ఆసీస్ క్రికెటర్ల హవా కొనసాగింది.