ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చ
టీఎస్ టెట్ (TS TET) హాల్టికెట్లు (Hall Tickets) నేడు విడుదల కానున్నాయి. నేటి నుంచి అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచనున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో తొలిసారి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరిగింది. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది.