కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) టీచర్ల కొరత వేధిస్తున్నది. దీంతో కేవీల్లో బోధన ముందుకుసాగడంలేదు. అన్ని కేవీల్లో 8,457 టీచర్పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. మరో 1,716 మంది బోధనేతర సి
కొడంగల్ మండలం ధర్మాపూర్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు డిప్యూటేషన్పై ఇతర ప్రాంతంలో విధులు నిర్వహించారు. ఇటీవల ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీ కాగా ఇక్కడ చదివే12 మంది విద్యార్థులు ప్రస్తుతం అంగడిరాయచూరు పాఠశాల