ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హైదరాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు సైదాబాద్ మండల పరిధిలో ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. సైదాబాద్ జీబీపీఎస్ పాఠశాలక�
మంత్రి హరీశ్ రావు | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు.