శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రేరణతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరిన తాళ్లపాక వేంకట శేషాచార్యుల రాతప్రతి ఆధారంగా రూపొందించిన పుస్తకం ఇది. రాగిరేకుల్లో కనిపించని కీర్తనలు కొన్ని, రాగిరేకుల్లో
తిరుపతి: తిరుపతి మహతి కళాక్షేత్రంలో తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టీటీడీ అన్నమాచా