Minister Vemula | కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలోనూ కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ఆ పార్టీ నాయకత్వం భ్రమల్లో ఉందని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
Mlc Gutha | బీజేపీ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ కేంద్ర నాయకత్వం మూకుమ్మడి రాజకీయ దుష్ప్రచారం చేస్తుండటాన్ని తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని తెలంగాణ శాసనమండలి మాజ