పురుగుమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మందలపల్లి గ్రామానికి చెందిన అడపా నరసింహారావు అల�
శీతాకాలంలో మక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవాలి. ఇందుకోసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిలో 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లం కలిపి 24 గంటల పాటు పులియనివ్వాల
మక్కల దిగుబడిలో ఖమ్మం రైతుల రికార్డు సహజ ఎరువు, పంట మార్పిడితో సాధ్యం అమెరికాలో సగటు దిగుబడి 42 క్వింటాళ్లు హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మక్కల దిగుబడిలో తెలంగాణ రైతులు అరుదైన రికార్డు సృష్టించా�