సీడ్ గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మాజీ ఎంపీ సంతోష్కుమా ర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి ఆలయంలో శనివారం 5,000 సీడ్ గణేశ్ విగ్రహాలను పంపిణీ చేశార�
MLA Talasani | యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు(MLA Talasani) ఆహ్వానం అందించింది.
స్వర్ణగిరీశుడి దర్శనం ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యిందని, క్షేత్రానికి ఇప్పటి వరకు 46లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారా�