నిజామాబాద్ నగర పాలక సంస్థలో చెత్త సేకరించే వాహనాలకు సుస్తీ చేసింది. నగర సుందరీకరణలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు విలువ చేసే అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేశారు. అందులో రోడ్ క్లీనర్, ఫాగి�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి గ్రామ పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారు. ప్రజా ప్రతినిధులకు ప్రజల సహక�