చాలా ఏళ్లక్రితమే మనం విధితో ఓ ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు మనం చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చాల్సిన సమయం వచ్చేసింది. అది పరిపూర్ణంగా జరగాలి. అర్ధరాత్రి ప్రపంచం నిద్రపోతుంటే భారతదేశం స్వేచ్ఛలోకి, జీవనంలోకి మ�
1883.. ప్రజల్లో ఓ కదలిక. స్వాతంత్య్రోద్యమ చరిత్ర పుటల్లో నిలిచిన మహత్తర ఘటన. చాందా రైల్వే పథకం సరైంది కాదంటూ అసాధారణమైన రీతిలో ప్రజలు గొంతు విప్పిన సంవత్సరం. మొట్టమొదటిసారిగా ఓ రాజ్య సమస్యపై ప్రజలను శాంతియు�
జాతీయోద్యమ కాలంలో జెండాను రూపొందించే ప్రయత్నాలు జరిగాయి. మొదటిసారిగా కలకత్తాలో 1906 ఆగస్టు 7న పార్శీ బగాన్ చౌక్ (గ్రీన్ పార్క్)లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో రూపొందించారు.
దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందంటే 1947, ఆగస్టు 15 అని ఠక్కున చెబుతాం. కానీ, ఆరోజే బ్రిటిష్వారు మనకు స్వాతంత్య్రం ఎందుకిచ్చారనే విషయం చాలామందికి తెలియదు.