జడ్చర్లలోని ప్రభుత్వ దవాఖాన వైద్యులపై జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్సింగ్పై సస్పెన్షన్ వేటుపడింది. మహిళా వైద్యులను లైంగికంగా వేధించినట్లు తేలడంతో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ�