తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క
మలయాళ హీరో సురేష్ గోపీ విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన సురేష్ గోపీ లీడింగ్ లో ఉన్నారు. యూడీఎఫ్ నేత పద్మజా వేణుగోపాల్ తో సురేష్ గోపీ ఈ ఎన్నికల్లో తలపడ�
త్రిసూర్: బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి లీడింగ్లో ఉన్నారు. త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 1500 ఓట్ల తేడాతో సురేశ్ గోపి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలో మొత్తం మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉ�
త్రిసూర్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సురేశ్ గోపీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ త్రిసూర్లో నామినేషన్ వేశారు. బీజేపీ టికెట్పై ఆయన పోటీలోకి దిగుతున్నారు. ఏప్రిల్ ఆరవ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు �