న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై ఆరు నెలల మారటోరియం విధించిన విషయం తెలుసు కదా. ఈ కాలానికిగాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం కాలాన్ని పొడిగించాలని దాఖల�
బీసీల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి: సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మార్చి 22: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (బీసీల) అభ్యున్నతికి కోసం విద్యను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మరిన్ని విద్యాసంస్థలు �
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని పోలీసు అధికారి సచిన్ వాజేను ఆదేశించారంటూ సంచలన ఆరోపణలు చేసిన ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరమ్బీర్ సింగ్.. �
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బోబ్డే మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. సీజేఐగా ఎవరిని నియమించాలో పేరు సిఫారస�
న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ బోబ్డే పదవీకాలం మరో నెల రోజులు ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఓ లేఖ రాసింది. సుప్రీంకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎవరో చెప్పాలంటూ సీజేను కేంద్రం కోరింది. న్య�
50% పరిమితిని తొలగిస్తే అసమానతలు తలెత్తవా? ఇన్నేండ్లలో ఏ బీసీ కులమూ అభివృద్ధి కాలేదా? మరాఠాల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు అభివృద్ధి చెందిన బీసీ కులాలను రిజర్వేషన్ నుంచి తప్పించడం కో�
చండీగఢ్ : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి అనుమతి లభించనిపక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్ట�
న్యూఢిల్లీ: ఓ యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే.. ఆ యువతి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామని చెప్పింది. అతడు అలా
హడావుడిగా విచారణ ముగించడం సరికాదుప్రాజెక్టుల పరిహారం కేసును పునర్విచారించాలితెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తిగా పరిగణనలోకి త�
న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేవలం పార్లమెంట్కు మాత్రమే ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) జాబితాను రూపొందించే అధికారం ఉన్నట్లయితే, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర