న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద స్లెర్లైట్ కాపర్ ప్లాంట్ను తెరవడానికి సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం తమ ప్రాణాలు తీస్తున్నదంటూ 2018లో స్థానికులు పెద్ద ఎత్తు�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయసు 62 ఏండ్లు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గురుగావ్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొం�
న్యాయశాస్త్రంలో నేర్పరి రైతు కుటుంబం. చదువులే ఆస్తులు.విలువలే ఐశ్వర్యాలు. నిబద్ధతే కొలబద్దగా ఆయన అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, 48వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు బాధ్యతలు చ
సర్వోన్నత న్యాయ పీఠంపై మన రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణం సుప్రీం సీజేగా 54 ఏండ్ల తర్వాత తెలుగు తేజం 16 నెలలపాటు పదవిలో.. ప్రతిఫలం ఆశించకుండా కుటుంబం ఆలనపాలన చూసుకునే మహిళ శ్రమకూ విలువ ఉన్నదని ఎల�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కేసు నుంచి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే శుక్రవారం తప్పుకున్నారు. నిందలు పడటం తనకు ఇష్టం లేదన్నారు. దేశంలో ఆక్సిజన్, టీకాలు, మందుల కొరతకు సంబంధించిన కేసు విచార�
సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ | సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిం�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు జడ్జీలు కోవిడ్ బారినపడ్డారు. దాంట్లో ఓ జడ్జి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. కరోనా పాజిటివ్గా తేలిన