న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైని దాటి కరోనా హాట్స్పాట్గా మారింది. ఇటీవల 40 మంది సుప్రీంకోర్టు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్�
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే ని�