కరీమాబాద్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆటోడ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అండగా నిలిచారు. గురువారం పెరుకవాడలోని ఆయన నివాసంలో మృతుడి కుటుంబానికి రూ. 25వేలు ఆర్థికసాయం అందజేశారు. �
మృతుడి భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశం ప్రభుత్వం తరపున అన్నివిధాల ఆదుకుంటాం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ : వరద నీటిలో పడి ఇసాక్పాషా మృతి చెందడం బాధాకరమని