మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తున్నది. మక్కల కొనుగోలు సమయంలో కాంటాలు, రవాణా విషయంలో చుక్కలు చూపెట్టిన ప్రభుత్వం తాజాగా వారి ఖాతాల్లో వేసిన డబ్బుల్లోనూ భారీగా కోతలు విధించి మద్దతు ధర ఉ�
వానకాలం పంటలకు కేంద్రం బుధవారం మద్దతు ధరలు ప్రకటించింది. ధాన్యంపై మరో రూ.72 పెంచింది. వచ్చే సీజన్లో ధాన్యం క్వింటాల్కు రూ.2,441 చెల్లించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ�