జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో వసతులు లేవని పేర్�
సమగ్ర కులగణన సర్వే పత్రాలు తార్నాక రోడ్డుపై చిత్తు కాగితాలుగా పడ్డాయని, ప్రజల గోప్యతను అధికారులు రోడ్డు పడేశారంటూ..‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జవహర్నగర్