ఒకవైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వీస్తున్న వేడిగాలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. ఉదయం నుంచే భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. నాలుగైదు రోజులుగా సూర్యుడు తన వ�
వడదెబ్బతో ఏడుగురు మృతి చెందినట్టు పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వారు వివిధ కారణాలతో చనిపోయినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.