నిర్వహణ లేమితో కొత్తగూడెం ప్రగతి మైదానం అస్తవ్యస్థంగా తయారైంది. ప్రగతి మైదానంలో గత ఆదివారం ఎంతో ఉత్సాహంగా "సండే బ్రిక్స్ ఛాలెంజ్” లో భాగంగా బ్రిక్స్ తయారు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతర�
కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జరిగిన ‘సండే బ్రిక్స్ చాలెంజ్' ఉద్యోగులతోపాటు సామాన్య ప్రజల్లో స్ఫూర్తి నింపిందని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ ఆధ్వర్యంలో జ�