వేసవికాలం వచ్చిందంటే చాలా మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. పిల్లలకు సెలవులు కావడం, ఊష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు విహార యాత్రలు, తీర్ధయాత్రలు వెళ్లేందుకు మొగ్గు చూపుతారు.
బంజారాహిల్స్ : విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా క్రీడలతో పాటు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని యూబీఐ కా�