ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నియామకంపై ఇప్పుడు స్టే ఇవ్వలేమని, లోక్సభ ఎన్నికలు సమీపించినందున ఇప్పుడు స్టే ఇస్తే గందరగోళం, అనిశ్చితి నెలకొంటాయని సుప్రీంకోర్టు పేర్కొన�
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మ�