తొలి మలితరం తెలుగు టాకీలన్నీ పురాణేతిహాస కథలతో పాటు ఆదర్శ పురుషుల కథలు, గాథలతో వచ్చాయి. సాంఘిక చిత్రాల జోరు ఎక్కువగా మొదలైన తరువాత దేశం, ధర్మం, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలకు పెద్దపీట పడి
సీనియర్ తమిళ నటుడు చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నయ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చారుహాసన్ వయసు 93ఏండ్లు. అగ్రనటుడు కమల్హాసన్కి ఆయన స్వయానా అన్నయ్య. నటి సుహాసినికి
సందీప్ మాధవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహతి’. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రధారులు. శ్రీ పద్మిని సినిమాస్ పతాకంపై శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం హైద�