‘తారీఖులు దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్న శ్రీశ్రీ సందేశం అందుకుని ప్రభువెక్కిన పల్లకీలు పట్టించుకోకుండా ‘మా ఊరి మట్టి వాసన, మా ఏటి నీటి తియ్యదనం, మా అమ్మ పాట కమ్మదనం, మా ఊరి విశేషాలు, మా ఆటపాట�
కప్పిచెప్పితే కవిత్వం.. విప్పిచెప్పితే విమర్శ అవుతుందని, కవిత్వం నిగూఢ అర్థానిచ్చేదిగా ఉండాలని.. హృదయాలను తెరిచే ఆయుధం కావాలని తెలుగు అధ్యాపకులు పేర్కొన్నారు.