Students Drown | ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాద ఘటన ఒడిశా భద్రక్ జిల్లా నలియాలో మంగళవారం చోటు చేసుకున్నది. సమాచారం మేరకు.. నలుగురు విద్యార్థులు కలిసి ఈత కొట�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద