కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో ప్రారంభమైన చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 30 నెలల కాలంలో దాదాపు 200 మంది చిన్నారుల వివిధ కారణాలతో మృత్యువాత పడగా, తాజాగా మల్యాలలో మరో ఇద్దరు వసత�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు కాలువలో పడి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుక్కల రిషిత(13 ) ఎనిమిదో తరగతి, కుక్కల మనీశ్ (12) ఏడో తరగతి చదువుత�