రాష్ట్రంలోని గురుకులాల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యంతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవ�
ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి వేల్పుల కార్తీక్ ఈ నెల 2న పాముకాటుకు గురై హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నాడు.