మహిళా సంఘాలు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయని మంత్రి ధనసరి అనసూయ సీతక కొనియాడారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమా
గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది నిర్వాకంతో తాము మోసపోయామని, అధికారులు న్యాయం చేయాలని 40 మందికిపైగా కరీంనగర్ రూరల్ మండల చేగుర్తి గ్రామ మహిళలు వేడుకున్నారు.