ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రాగానే వీధి పశువుల బెడదను చిటికెలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ధర్మ�
పంటలను నాశనం చేస్తున్న వీధి పశువులను యూపీ రైతులు ప్రభుత్వ పాఠశాలల్లోకి తోలడంపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం వీధి పశువుల బెడద తప్పించటానికి గోశాలలు స్థాపించి,