లక్నో : యూపీలో రాజకీయ నేతపై ఎద్దు దాడి చేయడం కలకలం రేపింది. లఖింపూర్ ఖేరిలో ఎస్పీ నేత జహిద్ అలీ ఖాన్పై ఎద్దు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్పీ ప్రతినిధి జహిద్ అలీ ఖాన్ బుధవారం ర�
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): ప్రపంచంలోనే వీధి కుక్కలు, పిల్లులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ జంతువులు దేశంలో దాదాపు 8 కోట్ల వరకు ఉండగా.. వాటిలో 6.2 కోట్లు వీధి కుక్కలు,