సాధారణ కాన్పులు పెంచాలని, సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అందుకు సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్యాధికారులు, జ
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు కడుపు కోతలకు తెగబడుతున్నాయి. అడ్డగోలు దోపిడీతో మళ్లీ సిజేరియన్లు చేసేస్తున్నాయి. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తి పడి నార్మల్ డెలివరీలు చేయకుండా ఆపరేషన్లకే మొగ్గు చూపు�