రేపు ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశం | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీతోపాటు శాసనమండలిలోనూ సమావేశ�
హైదరాబాద్ : కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో 2021-22 బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయోపరిమి�