నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల సూచనన్యూఢిల్లీ, జూలై 24: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తో పాటు దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు డిమాండ్ చేశారు. అసమ్మతి
ముంబై: ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన స్టాన్ స్వామి మరణానికి నిరసనగా ఈ కేసులోని మిగతా పది మంది నిందితులు ముంబైలోని తలోజా జైలులో బుధవారం నిరాహార దీక్ష చేశారు. ఈ కేసులో సహ నిందతులైన రోనా విల్సన్, సురేంద్ర �
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు, హక్కుల నేత స్టాన్ స్వామి ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. ఎల్గర్ పరిషత్ కేసులో అరెస్టు అయిన స్టాన్ స్వామి గత కొన్నాళ్ల నుంచి అస్వస్థతతో ఉన్నారు. ముంబైలోని హోలీ ఫ్�