నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొన్నది. ముప్కాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పడి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో యువకుడు గల్లంతయ్యాడు.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రక�