బాసెల్: స్విస్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 21-16, 23-21తో బుసానన్(థాయ్లాండ్)పై విజయం సాధించింది. ఆది నుంచే �
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సింధు 21-16, 21-19 తేడాతో యిగిట్ నెస్లిహాన్ (టర్కీ)