తిరుమలలో అన్యమత గుర్తు కలకలం రేపింది.హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం తిరుమలేశుని దర్శనానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తిరుమల సీఆర్వో కార్యాలయం ఎదుట ఓ దుకాణంలో చేతికి ధరించే కడియాన్ని కొనుగోలు చేశారు.
Brahmotsavalu | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు