సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో త్వరలోనే తిరుగుబాటు జరగబోతున్నదని, పార్టీ చీఫ్ పదవి నుంచి అఖిలేశ్ యాదవ్ తప్పుకోనున్నారని, ఆ బాధ్యతలను శివపాల్ సింగ్ యాదవ్ చేపట్టనున్నారని ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహేల్
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మరణానంతరం ఈ అవార్డు ఇవ్వడం ద్వారా ములాయం స్థాయిని,