మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అదుపులోకి వచ్చిందని, ఇందుకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు.
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి నూతన చట్టాలను అమలుచేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకనుణంగా నూతన చట్టాలపై పోలీసులకు మెదక్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ నిర్వ�
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సిద్ధ్దం కావాలని మెదక్ ఎస్పీ డాక్టర్ బాలస్వామి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ �