సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు జట్టును ఎంపిక
చేసినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్(మహిళల) టోర్నమెంట్కు విశ్వవిద్యాలయ టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు.