బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి జాన్వీ కపూర్. దక్షిణాది చిత్రసీమలో మరో అడుగు వేసింది. దేవరతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ‘పెద్ది’తో పెద్ద సక్సెస్ తన బుట్ట
ప్రస్తుతం పూజాహెగ్డే దక్షిణాది చిత్రసీమపైనే పూర్తిగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా తెలుగులో పూర్వ వైభవం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ పరిస్థితులపై ఆసక్తికరమైన �
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ వినోద దిగ్గజ సంస్థ రానున్నది. మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్ల
బాలీవుడ్ సినిమా (Bollywood)లు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చేయడం లేదు. ఒకప్పుడు వందల కోట్లు వసూలు చేసిన హిందీ సినిమాలు.. ఇప్పుడు 100 కోట్లు వసూలు చేయడానికి కూడా తంటాలు పడుతున్నాయి.