సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లి గ్రామానికి చెందిన అమరగొండ రాహూల్ (20) అనే యువకుడు పురగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.