సౌర విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఫ్రెయర్ ఎనర్జీకి రూ.58 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు సహ వ్యవస్థాపకులు రాధిక, సౌరభ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల సమీకరణతో తమ వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తృ�
దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా నిర్మించిన సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ను అక్టోబర్ 1న (నేడు) ప్రారంభించనున్నారు.