ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ను ఆరు వికెట్లకు 142 పరుగులకు పరిమితం చేసిన హర్మన్ప్రీత్ సేన లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 146
నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 గోల్డ్కోస్ట్: సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటిన భారత మహిళల జట్టు పొట్టి సిరీస్లోనూ అదే జోరు కనబర్చేందుకు సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరుగాల్సిన తొలి �
ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓపెనర్ స్మృతి మందానా( Smrithi Mandhana ) చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచరీ బాదింది.
కరారా: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాతో తాము ఆడుతున్న తొలి డేనైట్ టెస్ట్లోనే అదరగొడుతోంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్లో తొలి రోజు తొలి సెషన్లో భారత మహిళల జట్టు వికెట్ నష్ట�
వర్సెస్టర్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్గా స్మృతి మంధాన తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడామె తన ఫీల్డింగ్తోనూ చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది