గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ (కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు) వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ�
గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ్చే వాకర్ల వాహనాలతో కేబీ�
నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లిలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో 15 అంతస్తుల భవన నిర్మాణాన్ని పీపీపీ విధాన�
ఢిల్లీ,జూలై :టోల్ ప్లాజాలో వాహనాల రద్దీని తగ్గించడానికి రోడ్డు రవాణా శాఖ ఫాస్ట్ట్యాగ్ అమలు చేసిన విషయం తెలిసిందే. హైవేలపై టోల్ టాక్స్ చెల్లింపును భారత ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. ఆ తరువాత అన్ని కార్లప�
ఫ్లైఓవర్ కింద ఖాళీ స్థలంలో ఏర్పాటు 200 ద్విచక్ర వాహనాలు నిలిపేలా వసతులు మొబైల్ యాప్తో స్లాట్ బుకింగ్ సౌకర్యం త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు కేపీహెచ్బీకాలనీ, మ�