ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగికి శుక్రవారం వైద్య సిబ్బంది గడువు ముగిసిన స్లైన్ బాటిల్ను ఎక్కించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్కు చెందిన అజారుద్దీన్ జ్వరంతో ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో అడ�
స్లైన్ బాటిల్లో నాచు వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన నర్కుటి సునీత గర్భిణి. కడుపునొప్ప�