నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరిక
రాష్ట్ర వ్యాప్తంగా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలనే సంకల్పంతో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.