మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల బెడదతో కంటిమీద కునుకు లేకుండా జనాలు అల్లాడిపోతుంటే..దానికి పరిష్కారం చూపాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో �
ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ సర్లో భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సర్పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 �
ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు బీఆర్ఎస్ నేత, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ప్రచార రథాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభ�