రెవెన్యూ అధికారులు పెద్దశంకరంపేట మండలంలోని ప్రభుత్వ భూములు గుర్తించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షత�
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగా జలవిద్యుత్ కేంద్రం నుంచి 2,667 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశా