రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మైకాసురులు, భూ బకాసురులుగా మారి చెరువులు, జలాశయాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Kranthi Kiran | కాంగ్రెస్ నాయకులు భూ బకాసురులుగా తయారయ్యారని.. మా ఆందోల్ నియోజకవర్గంలో ఏకంగా సింగూరు జలాశయాన్నే కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు.