Apsara Vydyula : నానమ్మ అంత్యక్రియల సమయంలో ఏడవలేదని, ఆమెకు బాధే లేదని నెట్టింట పుట్టుకొస్తున్న ట్రోల్స్కు సోషల్ మీడియా పోస్ట్తో అప్సర విద్యుల (Apsara Vydyula) కౌంటర్ ఇచ్చింది.
ప్రముఖ శతాధిక చిత్రాల నేపథ్య గాయని ఎస్. జానకి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర కలతకు గురిచేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేరొన్నారు.
KCR : సినీ నేపథ్య గాయని ఎస్.జానకి (శిష్ఠ్ల శ్రీరామమూర్తి జానకి) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) సంతాపం ప్రకటించారు.
విఖ్యాత గాయని ఎస్.జానకి ఇంట విషాదం నెలకొన్నది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ(65) గురువారం ఉదయం కన్నుమూశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు.